అమరులైన ఐదుగురు వీరులు
తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.. ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న పౌరులను క్షేమంగా విడిపించి చివరికి అమరులయ్యారు ఐదుగురు భద్రతా సిబ్బంది. విధి నిర్వహణలో వీరు చూపిన ధైర్య సాహసాలను చూసి దేశమంతా సెల్యూట్‌ చేసింది. ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉన్న హంద్వారా ప్రాంతంలో లష్కరే తాయిబా సంస్థకు చెందిన ఉగ…
13ఏండ్ల తర్వాత రంజీ ఫైనల్‌ చేరిన బెంగాల్‌
రంజీ ట్రోఫీలో బెంగాల్‌ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. రెండో సెమీ ఫైనల్లో భాగంగా కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్‌ 174 పరుగులతో ఘన విజయం సాధించింది. కర్ణాటకపై రికార్డు విజయం సాధించిన బెంగాల్‌ 13ఏండ్ల తర్వాత రంజీ ఫైనల్‌ చేరడం విశేషం.  గతంలో రెండు పర్యాయాలు టైటిల్ సాధించిన బెంగాల్ జట్టు 2017-18 సీజన్…
లోక్‌సభ రేపటికి వాయిదా..
లోక్‌సభలో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, విపక్షాల సభ్యులు.. బడ్జెట్‌ అంశంపై కొనసాగుతున్న చర్చను తప్పుదోవపట్టిస్తూ.. పదేపదే వెల్‌లోకి దూసుకొచ్చారు. ప్లేకార్డులను పట్టుకొని, ఢిల్లీ అల్లర్లపై చర్చ జరగాలని పట్టుబట్టారు. బడ్జెట్‌ సమావేశాల అనంతరం, ఢిల్లీ అల్లర్లపై చర్చిద్దామని స్పీక…
మృతులకు రూ.కోటి చొప్పున పరిహారం: కమల్‌హాసన్‌
భారతీయుడు-2 సినిమా కోసం సెట్టింగ్‌ వేస్తుండగా..క్రేన్‌ తెగిపడిన ఘటనపై కమల్‌హాసన్‌ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం జరుగడం దురదృష్టకరం. ప్రమాదంలో ముగ్గురు స్నేహితులను కోల్పోయాం. పేదరికంలో నుంచి వచ్చిన ముగ్గురు కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం అందజేస్తానని కమల్‌హాసన్‌ తెలిపారు. భవిష్…
అభివృద్ధి దిశగా తీర్చిదిద్దండి : మంత్రి ఈటల రాజేందర్‌
చదువుకున్న వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నకయ్యారు.. పట్టణాలను అభివృద్ధి దిశగా తీర్చిదిద్దాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. జగిత్యాల జిల్లా పట్టణ ప్రగతి సమీక్ష సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే సంజయ్‌, కలెక్టర్‌, మున్సిపల్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, …
టాస్ ఓడిన భార‌త్.. సిరీస్‌పై గురి పెట్టిన కోహ్లీ సేన‌
హామిల్ట‌న్ వేదిక‌గా  భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జ‌రుగుతున్న‌ మూడో టీ20 మ్యాచ్‌లో భార‌త్ టాస్ ఓడి బ్యాటింగ్ దిగేందుకు సిద్ద‌మైంది. ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు గెలిచి మూడో విజ‌యం కోసం భార‌త్ త‌హ‌త‌హ‌లాడుతుంది. మ‌రోవైపు న్యూజిలాండ్ మూడో టీ 20 గెలిచి సిరీస్‌ని నిలబెట్టుకోవాల‌ని చూస్తుంది. ఈ మ్యాచ్ గెలిస…